సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా 22న హైదరాబాద్ రానున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ పర్యటన ఉంటుందని ఇదివరకే ఆ పార్టీ ప్రకటించింది. అయితే ప్రస్తుతానికి ఆయన ఒక్కరోజే తెలంగాణకు కేటాయించారు. గత ఎన్నికల్లో పార్టీ గెలవని 120 స్థానాలపై దృష్టిపెట్టిన కమలదళం ఆయా నియోజకవర్గాల తీరుతెన్నులపై ఓ అంచనాకొచ్చింది. ఈ నియోజకవర్గాలే లక్ష్యంగా ఆయా రాష్ట్రాల్లో కొద్ది రోజుల క్రితమే అమిత్ షా పర్యటన ప్రారంభించారు. ఇందులో భాగంగా 22న రాష్ట్ర నేతలతో భేటీ నిర్వహించనున్నారు.
22న నగరానికి అమిత్షా
Published Tue, Jun 12 2018 1:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement