ఈ నెల 27, 28న తెలంగాణలో అమిత్షా పర్యటన | Sakshi
Sakshi News home page

ఈ నెల 27, 28న తెలంగాణలో అమిత్షా పర్యటన

Published Thu, Dec 4 2014 6:27 PM

ఈ నెల 27, 28న తెలంగాణలో అమిత్షా పర్యటన - Sakshi

హైదరాబాద్: తెలంగాణలో ఈ నెల 27, 28న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా 27న వరంగల్లో తొలుత ఆయన పర్యటిస్తారు. అనంతరం అక్కడి ముఖ్య నాయకులతో సమావేశమవుతారు.

అదేవిధంగా 28న హైదరాబాద్లో అమిత్షా పర్యటిస్తారు. అనంతరం అక్కడి తెలంగాణ పదాదికారులు ముఖ్య నాయకులతో ఆయన విడివిడిగా సమావేశం కానున్నట్టు సమాచారం.

Advertisement

తప్పక చదవండి

Advertisement