ఏసీబీకి చిక్కిన పరిగి విద్యుత్ ఏఈ | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన పరిగి విద్యుత్ ఏఈ

Published Thu, Apr 23 2015 12:08 PM

Anti Corruption Bureau arrests AE in bribery case

పరిగి: రంగారెడ్డి జిల్లా పరిగి మండల విద్యుత్ అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) అధికారులకు దొరికిపోయాడు. ఏఈ మహెమూద్ అలీమండలానికి చెందిన ఓ రైతు నుంచి గురువారం ఉదయం 11గంటల సమయంలో రూ.16,000 లంచం తీసుకుంటుండగా అక్కడే మాటు వేసిన అధికారులు అతనిని పట్టుకున్నారు.

ప్రస్తుతం అతనిని విచారిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement