హైదరాబాద్ : భార్యతో గొడవపడి ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ ఎస్సార్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. ఎస్ఐ అజయ్కుమార్ కథనం ప్రకారం...బల్కంపేట శ్యామలకుంటకు చెందిన కె.రాజు(35) ఆటో డ్రైవర్. ఇతని భార్య లక్ష్మి ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయా. వీరికి కుమారుడు, కూతురు సంతానం. కాగా ఆటో సరిగా నడవకపోవడంతో రాజు తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. ఈ విషయంలో కొన్నిరోజులుగా భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతోంది.
ఈ క్రమంలోనే శనివారం ఉదయం కూడా భార్యతో గొడవ జరగడంతో రాజు తన ఇంటికి సమీపంలో ఉన్న కరెంటు స్తంభంపైకి ఎక్కి తీగలు పట్టుకున్నాడు. షాక్ తగిలి కిందపడటంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలోనే రాజు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు నిర్థారణకు వచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మంత్రి తలసాని ఆర్థిక సాయం..
రాజు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖమంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ శ్యామలకుంటకు వచ్చి బాధితులను పరామర్శించారు. అంత్యక్రియల నిమిత్తం వ్యక్తిగతంగా రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేశారు. రాజు కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, పిల్లల చదువు విషయాన్ని చూసుకుంటుందని అన్నారు.
కరెంట్ తీగలు పట్టుకుని ఆటోడ్రైవర్ ఆత్మహత్య
Published Sun, Jul 19 2015 8:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్ వైరల్
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
Advertisement