పుణ్యస్నానాలకు వెళ్లి బాలుడి మృతి | Sakshi
Sakshi News home page

పుణ్యస్నానాలకు వెళ్లి బాలుడి మృతి

Published Tue, Feb 17 2015 2:59 PM

boy fell into water, died

నేరడిగొండ(ఆదిలాబాద్): శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పుణ్య స్నానాలకు వెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం దన్యానాయక్ తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన జాదవ్ మహేశ్(10) పుణ్యస్నానం కోసం స్నేహితులతో కుంటల జలపాతానికి వెళ్లాడు.  ఆ బాలుడు ప్రమాదవ శాత్తు జలపాతంలో పడి మృతి చెందాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement