హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ను, రాష్ట్ర పక్షి, వృక్షం, జంతువులను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్రావు, రావుల చంద్రశేఖర్ రెడ్డిలపై కేసు నమోదు చేయాలన్న ప్రైవేటు ఫిర్యాదును నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని, నివేదికను జనవరి 12లోగా సమర్పించాలని మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ బుధవారం పోలీసులను ఆదేశించారు.
కేసీఆర్ పిచ్చివాడని, ఆయన మాటలు ఎవరూ నమ్మడం లేదని...రాష్ట్ర పక్షి, జంతువులను అవమానపర్చేలా వీరిద్దరు ఈ నెల 6న సమావేశంలో వ్యాఖ్యలు చేశారని న్యాయవాది కొంతం గోవర్ధన్ రెడ్డి ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. ఐపీసీ సెక్షన్ 295 (ఎ), 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోరారు. దీనిపై కోర్టు పైవిధంగా స్పందించింది.
ఎర్రబెల్లి, రావులపై కేసు నమోదుకు ఆదేశం
Published Thu, Dec 11 2014 9:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
యువత.. నవ జనత
పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
శిక్షణలో నేర్పించే అంశాలు
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
వాహనం ఢీకొని మహిళ దుర్మరణం
ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా.. నేడు ట్రాఫిక్ మళ్లింపు
కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
సంక్షేమ పాలన సీఎం జగన్తోనే సాధ్యం
అభివృద్ధి, సంక్షేమానికి సమప్రాధాన్యం
తప్పక చదవండి
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
Advertisement