పత్తి వ్యాపారుల ఇళ్లల్లో సీబీఐ సోదాలు | Sakshi
Sakshi News home page

పత్తి వ్యాపారుల ఇళ్లల్లో సీబీఐ సోదాలు

Published Thu, Feb 12 2015 3:24 PM

cbi attacks on cotton business men houses

జమ్మికుంట(కరీంనగర్): కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో గురువారం ఉదయం పత్తి వ్యాపారుల ఇళ్లల్లో సీబీఐ అధికారులు సోదాలు చేశారు. 2003 నుంచి 2007 వరకు కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆధ్వర్యంలో చేసిన పత్తి కొనుగోళ్లల్లో జరిగిన అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదు అందడంతో ఈ తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement