నేడో రేపో ఉత్తర్వులు
కలెక్టరేట్, న్యూస్లైన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్కు ప్రత్యేకాధికారిగా మహబూబ్నగర్ ఆర్డీఓ హన్మంతరావును ప్రభుత్వం నియమించనుంది. ఈ ఉత్తర్వులు నేడో రేపో జారీ కానున్నాయి.
ఈయన సిద్దిపేట ఆర్డీఓగా పని చేస్తూ గతేడాది జూన్ 29న జిల్లాకు బదిలీ అయ్యారు. ఈనెలాఖరుకు ఆయన జిల్లాకు వచ్చి ఏడాది కానుంది. ఈనెల 4న మెదక్ జిల్లా గజ్వేల్లో నిర్వహించిన తొలి బహిరంగ సభలో కేసీఆర్ చేసిన ప్రకటన మేరకు హన్మంతరావును నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో ఇక్కడి నుంచి వెళ్లే అవకాశాలున్నాయి. జిల్లా అధికారులు దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం ప్రత్యేకాధికారిగా మహబూబ్నగర్ ఆర్డీఓ
Published Fri, Jun 6 2014 2:52 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement