'అవయవ దానంపై అవగాహన అవసరం' | Sakshi
Sakshi News home page

'అవయవ దానంపై అవగాహన అవసరం'

Published Wed, Jul 1 2015 5:10 PM

'అవయవ దానంపై అవగాహన అవసరం'

నల్గొండ: డాక్టర్స్ డే సందర్భంగా నల్గొండ జిల్లాలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం అవయవదానం పై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విక్రమ్ జిత్ దుగ్గల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు అవయవదానం ప్రాధాన్యత గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement