♦ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి
హైదరాబాద్: టీఆర్ఎస్ పాలనలో ఇసుక, కల్తీ, డ్రగ్స్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి ఆరోపించారు. డ్రగ్స్ మాఫియాతో హైద్రాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేలా ఉందని విమర్శించారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఖమ్మం మార్కెట్ యార్డ్ తరలింపుపై ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని పొంగులేటి మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనలో మాఫియా రాజ్యమేలడమేనా బంగారు తెలంగాణ అంటే అని ప్రశ్నించారు.
సర్కారు పెద్దలు ఏం చేస్తున్నారు, సీఎం కేసీఆర్ ఇప్పటికైనా మేలుకోవాలని అన్నారు. ఉక్కుపాదంతో ఈ మాఫియాను అణచివేయాలని, లేకుంటే హైద్రాబాద్ బ్రాండ్ విలువ పడిపోతుందని హెచ్చరించారు. డ్రగ్స దందా చివరకు స్కూల్ స్థాయికి పాకిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు, విషజ్వరాలు ప్రబలుతున్నాయని, ఆరోగ్యశాఖ తక్షణం అప్రమత్తం కావాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాలపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఉస్మానియా హాస్పిటల్కు ప్రభుత్వం రూ.2వందల కోట్లు కేటాయిస్తే, ఇప్పటివరకు కేవలం రూ.6 కోట్లే విడుదల కావడం మరీ దయనీయమై చర్యగా వ్యాఖ్యానించారు.
మాఫియా రాజ్యమేలడమేనా.. బంగారు తెలంగాణ
Published Wed, Jul 5 2017 7:54 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
Advertisement