సాక్షి, హైదరాబాద్: విత్తన భాండాగారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి కేంద్ర ప్రభుత్వం సహకారం ఇస్తుందని కేంద్ర వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ బి.రాజేందర్ హామీ ఇచ్చారు. శనివారం ఇక్కడ జరిగిన జాతీయ విత్తన ధ్రువీకరణ సదస్సులో ఆయన మాట్లాడారు. 17 రాష్ట్రాల విత్తన ధ్రువీకరణ డైరెక్టర్లు, ఇతర అధికారులు హాజరయ్యారు. రాజేందర్ మాట్లాడుతూ, ఈ జాతీయ సదస్సు చర్చించే కీలకాంశాలను తాము పరిశీలిస్తామని, అందుకనుగుణంగా విత్తన చట్టానికి, మాన్యువల్లో మార్పులు, చేర్పులు చేస్తామని చెప్పారు. 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు చేయాలంటే అందుకు విత్తన నాణ్యతే కీలకమని, అందుకోసం విత్తన ధ్రువీకరణలో ప్రమాణాలు పెంచాలన్నారు.
విత్తనోత్పత్తి ద్వారా రైతులకు సాధారణ పంటలకంటే ఐదు నుంచి పది రెట్లు అధికంగా ఆదాయం సమకూరుతుందన్నారు. బీజీ–3 పత్తి విత్తనంపై కేంద్రం సమాలోచనలు చేస్తుందని తెలిపారు. తెలంగాణ వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి మాట్లాడుతూ, ఈ ఏడాది రబీలో 6 వేల ఎకరాల్లో విత్తన ధ్రువీకరణ కింద రిజిస్ట్రేషన్ చేశామన్నారు. తద్వారా 50 వేల క్వింటాళ్ల వరకు ధ్రువీకరించిన విత్తనోత్పత్తి జరగనుందన్నారు. సేంద్రియ ధ్రువీకరణ సంస్థలను ప్రభుత్వపరంగా అన్ని రాష్ట్రాల్లో ప్రారంభిం చాలని సూచించారు. తమిళనాడు రాష్ట్రం ఫౌండేషన్ స్టేజ్–2 విత్తనాన్ని 90 శాతం తెలంగాణ నుంచే తీసుకెళ్తుందన్నారు. వచ్చే జూన్ నాటికి హైదరాబాద్లో ఇస్టా ల్యాబ్ అందుబాటులోకి రానుందని వివరించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ డాక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ రసాయన ఎరువులతో పంటలు పండించడం వల్ల జనం రోగాల బారిన పడుతున్నారన్నారు. జాతీయ విత్తన సంస్థ ఎండి. వి.కె.గౌర్, తెలంగాణ విత్తన సేంద్రియ ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు తదితరులు సదస్సులో పాల్గొన్నారు.
‘తెలంగాణ విత్తనం’కు సహకారం
Published Sun, Nov 26 2017 3:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 04-10)
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement