ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ఆసుపత్రిలోనే పెళ్లి! | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 10 2019 6:08 PM

Couples Committed Suicide And Got Married In Hospital - Sakshi

సాక్షి, వికారాబాద్: ఆసుపత్రే కళ్యాణ మండపం అయింది. పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని ఓ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రిలో చేరిన ఆ జంటకు వారి పెద్దలు అక్కడే పెళ్లి చేశారు. 

వివరాలు.. వికారాబాద్‌  మండలంలోని అత్వెల్లి గ్రామానికి చెందిన అమ్మాయి.. ధారూర్‌ మండలానికి చెందిన కుక్కింద గ్రామానికి చెందిన అబ్బాయి గత కొంతకాలంపాటు ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఆసుపత్రిలోనే వీరికి పెళ్లి చేశారు. అమ్మాయి పరిస్థితి విషమం కాగా.. అబ్బాయి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.  

Advertisement
Advertisement