సాక్షి, హైదరాబాద్: కొలువుల కొట్లాట బహిరంగసభకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై బుధవారం (8న) హైకోర్టు నిర్ణయం వెలువడనుంది. సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడాన్ని టీజేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం, మరొక వ్యక్తి వేర్వేరుగా సవాల్ చేస్తూ దాఖలు చేసిన 2 వ్యాజ్యాలపై ఇరుపక్షాల వాదనలు సోమవారం ముగిశాయి. దీంతో నిర్ణయాన్ని 8న వెల్లడిస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్ ప్రకటించారు.
కారణాలు చెప్పకుండా సభకు అనుమతి నిరాకరణ అన్యాయమని, సభలకు అనుమతి మంజూరు అంశాలపై ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించేలా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎల్.రవిచందర్ కోరారు. ఇండోర్ స్టేడియంలో సభలకు అనుమతిస్తే మైదానం దెబ్బతిని క్రీడల నిర్వ హణకు సమస్యలు తలెత్తుతాయని, ఎన్టీఆర్ గ్రౌండ్లో సభకు పిటిషనర్లు పోలీసులకు దరఖాస్తే చేయలేదని పోలీసుల తరఫున న్యాయవాది ఎస్.శరత్కుమార్ చెప్పారు. టీజేఏసీ పట్ల ప్రభుత్వానికి వివక్ష, కక్ష లేదన్నారు.
‘కొలువుల సభ’ అనుమతిపై 8న నిర్ణయం
Published Tue, Nov 7 2017 3:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement