అప్పు ఇచ్చి ఆదుకుంటే హత్య చేశాడు! | Sakshi
Sakshi News home page

అప్పు ఇచ్చి ఆదుకుంటే హత్య చేశాడు!

Published Tue, Jul 8 2014 8:19 PM

Double murder in Chinamadaram

నల్లగొండ: కనగల్ మండలం చినమాదారంలో జంటహత్యలు జరిగాయి.  అప్పుగా తీసుకున్న డబ్బు అడిగినందుకు అప్పు తీసుకున్నవారు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు అప్పు ఇచ్చి ఆదుకుంటే ప్రాణాలు తీశాడు.

హత్యకు గురైనవారిని నల్లగొండ పట్టణానికి చెందినవారు ఫైనాన్సర్‌ రవికుమార్, అతని స్నేహితుడిగా గుర్తించారు.  విషయం తెలిసిన వెంటనే  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాలు తెలుసుకొని హంతకుల కోసం గాలిస్తున్నారు.

Advertisement
Advertisement