అధికారులకు హరీశ్రావు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: అవసరమున్న ప్రతి మండలంలో గోదాములు నిర్మించాలని నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. రెండో దశ గోదాముల నిర్మాణం ప్రతిపాదనలను మార్కెటింగ్ శాఖ, నాబార్డ్ అధికారులు కలిసి యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేయాలని కోరారు. నాబార్డ్, మార్కెటింగ్ శాఖల అధికారులతో గురువారం సచివాలయంలో గోదాముల నిర్మాణంపై ఆయన సమీక్ష జరిపారు.
తొలి విడత కింద రూ.1,023.98 కోట్ల నాబార్డు రుణం ద్వారా మార్కెటింగ్ శాఖ రాష్ట్రంలో భారీ ఎత్తున గోదాముల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 128 మార్కెట్ యార్డుల్లో ఈ గోదాముల నిర్మాణం కోసం టెండర్లు పిలిచినట్లు అధికారులు మంత్రికి వివరించారు. 6 నెలల్లో ఈ గోదాముల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
రెండో దశలో రూ.612 కోట్ల రుణంతో మండల కేంద్రాల్లో గోదాముల నిర్మాణానికి నాబార్డుతో చర్చించినట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ కొత్త గోదాములకు అవసరమైన భూముల సేకరణను పూర్తి చేయాలని అధికారులను కోరారు. త్వరలో మొదటి దశ, రెండో దశ గోదాముల నిర్మాణంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహిస్తానని ఆయన తెలిపారు.
ప్రతి మండలంలో గోదాముల నిర్మాణం
Published Fri, May 22 2015 3:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
కూటమి కక్కిన విషం.. నలుగురు వృద్ధులు మృతి
తొడలు కొట్టే నేత.. ప్రజాసేవలో తొండాట
ఏపీలో జగన్తోనే ముస్లిం రిజర్వేషన్లు: అసదుద్దీన్ ఒవైసీ
ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
తీరం మారింది
నిర్మాత బండ్ల గణేష్పై కేసు నమోదు
ఢిల్లీ సుల్తాన్లను ఎదిరిస్తాం: సీఎం రేవంత్రెడ్డి
బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
హస్తిన ‘దండు’యాత్ర
హార్సిలీహిల్స్ ఘాట్రోడ్డుపై తలకిందులైన కారు
తప్పక చదవండి
- ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
- బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
- జయరాం.. రాం!
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
Advertisement