కందుకూరు(రంగారెడ్డి జిల్లా): సౌరశక్తితో నడిచే ద్విచక్ర వాహనాన్ని తయారు చేసి ఔరా అనిపించారు మండలంలోని లేమూరు పరిధిలోని నిషితా ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన మెకానికల్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు. ఆ కళాశాలకు చెందిన మెకానికల్ ఫైనలియర్ విద్యార్థులు సుదర్శన్, విశ్వ, వెంకటసాయినాథ్, భానుప్రసాద్, శివకుమార్రెడ్డి రూ.40 వేల ఖర్చుతో.. సౌర పలకలతో సౌరశక్తిని గ్రహించి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో నడిచే ద్విచక్ర వాహనాన్ని రూపొందించి గురువారం ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ వినయ్కుమార్, డెరైక్టర్ విజయ్కుమార్, డీన్ పూజా, హెచ్ఓడీ నాగార్జున, సీనియర్ లెక్చరర్ రామ్దాస్ తదితరులు విద్యార్థులను అభినందించారు. నూతన టెక్నాలజీని కనుగొని భావితరాలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు.
ప్రతిభకు పదును
Published Thu, May 28 2015 8:52 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement