విద్యార్థుల జీవితాలతో ఓపెన్ స్కూల్ సొసైటీ చెలగాటం
సాక్షి, రంగారెడ్డి జిల్లా : సార్వత్రిక విద్య సొసైటీ యాజమాన్యం విద్యార్థులకు చుక్కలు చూపిస్తోంది. ఈ ఏడాది ప్రవేశాలు పొందిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయకుండానే పరీక్షలు నిర్వహిస్తోంది. ఓపెన్ స్కూల్లో భాగంగా ఈ ఏడాది రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి దాదాపు 45 వేల మం ది విద్యార్థులకు ప్రవేశాలు పొందారు.
సాధారణంగా ప్రవేశం పొందిన విద్యార్థికి వెంటనే పాఠ్య పుస్తకాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ ఈ ఏడా ది మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన దాఖలాల్లేవు. కేవలం తెలుగు, ఆంగ్లం, ఉర్దూ పుస్తకాలు మాత్రమే అందించి మమ అనిపించిన అధికారులు.. గణితం సామాన్య, సాంఘిక పుస్తకాల పంపిణీపై చేతులెత్తేశారు.
ముద్రణ కాలేదని..
రాష్ట్ర విభజనతో ఓపెన్ స్కూల్ సొసైటీ గతేడాది అక్టోబర్ చివర్లో విడిపోయి తెలంగాణ సొసైటీ ఏర్పాటైంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పుస్తకాలు ముద్రించి విద్యార్థులకు పంపిణీ చేయాలి. కానీ విభజన ప్రక్రియలో జరిగిన జాప్యంతో పాఠ్యపుస్తకాల ముద్రణ జరగలేదని, అందుబాటులో ఉన్న లాంగ్వేజెస్ కేటగిరీ పుస్తకాలు అందించామని, పాఠ్యాంశంలో మార్పులు జరగనందున గతేడాది మిగులు పుస్తకాలు ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు రంగారెడ్డి జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ నారాయణ ‘సాక్షి’తో పేర్కొన్నారు.
నేటితో ముగియనున్న పరీక్షలు
ఓపెన్ టెన్త్కు సంబంధించి ఈ నెల నాలుగో తేదీన పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఐదు రోజులపాటు జరిగే పరీక్షలు శుక్రవారంతో ముగియనున్నాయి. విద్యార్థులకు ఈ ఏడాది ఆప్షనల్ పుస్తకాలు అందించడంలో సర్కారు విఫలమైంది. దీంతో ఆయా విద్యార్థులు పుస్తకాల ముఖం చూడకుండానే పరీక్షలకు హాజరుకావడం గమనార్హం.
పుస్తకాలివ్వకుండానే ‘పరీక్షలు’
Published Thu, May 7 2015 11:56 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
తప్పక చదవండి
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement