కొలనుపాక (ఆలేరు) : నల్లగొండ జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామానికి చెందిన డి.నర్సయ్య(60) అనే రైతు ప్రమాదవశాత్తు విద్యుత్షాక్కు గురై మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నర్సయ్య వ్యవసాయ బావి వద్ద పనులు ముగించుకుని అక్కడే ఉన్న రేకుల షెడ్డు కింద సేద తీరి తిరిగి బయటకు వస్తున్న క్రమంలో అతని చేతులు రేకులకు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. రేకుల షేడ్డు మీదుగా ఉన్న సర్వీస్ వైర్లు రేకులకు తాకడంతో.. విద్యుదాఘాతానికి గురయ్యాడని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి
Published Tue, Sep 15 2015 7:50 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
త్వరగా నిద్రలేవమన్నందుకు చెరువులో దూకి ఆత్మహత్య
జిల్లా ఉండన్నా? పోవన్నా..?
రేపు బాన్సువాడకు రాజ్నాథ్సింగ్ రాక
దేశాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్సే
సకాలంలో పనులు పూర్తి చేయాలి
నేడు సీఎం రేవంత్రెడ్డి రోడ్ షో
తప్పనిసరిగా ఓటు వేయాలి
11న ప్రియాంకా గాంధీ సభ
పరిస్థితి విషమించి యువకుడు..
అవినీతి ‘కాలువ’
తప్పక చదవండి
Advertisement