Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Published Sat, Oct 10 2015 3:02 PM

Farmer dies of electrocution

హూజూరాబాద్ (నల్గొండ జిల్లా) :  నల్గొండ జిల్లా హుజూరాబాద్ మండలం గోపాలపురం గ్రామానికి చెందిన సీతారామయ్య(60) అనే రైతు విద్యుదాఘాతంతో శనివారం మధ్యాహ్నం మృతిచెందాడు. పచ్చిగడ్డి కోసేందుకు పొలంలోకి వెళుతుండగా విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement