ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో రైతుల ఆందోళన | Sakshi
Sakshi News home page

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో రైతుల ఆందోళన

Published Wed, Sep 30 2015 2:34 PM

farmers protests infront of warangal enamamula market

వరంగల్: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు ముందు పత్తి రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. ఈ-మార్కెట్ విధానం వల్ల పత్తి ధర తగ్గుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఈ-మార్కెట్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు మూకుమ్మడిగా కార్యాలయం ముట్టడించి కార్యాలయంలోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు.

Advertisement
Advertisement