విద్యుదాఘాతంతో రైతు మృతి | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Published Mon, Feb 23 2015 9:13 AM

former due to electric shok in mahabub nagar distirict

అమ్రాబాద్: వ్యవసాయ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాద్ మండలంలో చోటుచేసుకుంది. వివరాలు..మండలంలోని బిట్లగుంట గ్రామానికి చెందిన పల్లె ఎద్దులు (48) అనే రైతు వేరుశెనగ సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున పొలానికి నీరు పెట్టేందుకు బావి దగ్గరకు వెళ్లాడు. మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతంతో ఎద్దులు అక్కడికక్కడే  మృతి చెందాడు.

Advertisement
Advertisement