ఆరుగురు నిందితుల అరెస్ట్
40 రోజుల్లో కేసును ఛేదించిన పోలీసులు
మిడ్జిల్ : వివాహేతర సంబంధంతోనే ఓ యువకుడు హత్యకు గురైనట్టు పోలీసుల విచారణలో తేలింది. ప్రియురాలి భర్త, ఐ దుగురికి సుపారి ఇచ్చి ప్రియుడిని చం పించగా ఎట్టకేలకు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను బుధవారం మిడ్జిల్ పోలీస్స్టేషన్లో షా ద్నగర్ ఏఎస్పీ కళ్మేశ్వర్ సింగేనవర్ వెల్లడించారు. ఖిల్లాఘన పురం మండలంలో ని మనాజీపేటకు చెందిన వెంకటేష్ (25) కొన్నాళ్లుగా మిడ్జిల్ మండలం బై రంపల్లిలోని అమ్మమ్మ దగ్గర ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన చాకలి శ్రీశైలం భార్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది.
విషయం తెలుసుకున్న భర్త పలుసార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోకపోవడంతో ఎలాగైనా అతడిని తుదముట్టించాలని పథకం పన్నాడు. ఇందులో భాగంగా జడ్చర్లకు చెందిన బోయ మల్లేష్, పాలకొండ కృష్ణ, సురమోని నరేందర్, కాకి యాదగిరి, పద్నోల్ల శ్రీకాంత్లకు సుపారిగా రూ.లక్ష ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో గత నెల 7వ తేదీ ఉదయం జడ్చర్లకు వెళ్లిన వెంకటే ష్ను వారు కలిసి బియ్యం సంచులు ఉన్నాయని చెప్పి కిరాయికి ఆటో మాట్లాడుకున్నారు. అక్కడి నుంచి మార్కెట్ తీసుకెళ్లి మధ్యాహ్నం ఆలూర్ వైపు బలవంతంగా లాకెళ్లి గొంతుకు తాడు బిగించి హత్య చేశారు.
అదే అర్ధరాత్రి చిల్వేర్ సమీపంలోని వ్యవసాయ పొలం వద్దకు మృతదేహాన్ని తెచ్చి పెట్రోలు పోసి తగులబెట్టారు. మరుసటిరోజు అటువైపు వెళ్లిన బాటసారులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు బుధవారం ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. కాగా పాలకొండ కృష్ణపై గతంలోనే నాలుగు కేసులు ఉన్నాయి. ఈ కేసును ఛేదించిన కల్వకుర్తి సీఐ వెంకట్, మిడ్జిల్ ఎస్ఐ చంద్రమౌళీగౌడ్ను ఏఎస్పీ అభినందించారు.
వివాహేతర సంబంధంతోనే హత్య
Published Thu, Mar 17 2016 1:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement