జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్
బాధితురాలితో మాట్లాడిన ఎస్పీ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : వీణవంక మండలం చల్లూరుకు చెందిన యువతి(20)పై మానవ మృగాల సామూహిక అత్యాచారం సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచ లనం సృష్టించడంతో జిల్లా ఎస్పీ జోయల్డేవిస్ నేరుగా రంగంలోకి దిగారు. లోతైన విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు సోమ వారం బాధితురాలిని, ఆమె కుటుంబసభ్యులను స్పెషల్ బ్రాంచ్ పోలీసుల ద్వారా తన కార్యాలయానికి పిలిపించుకుని సుమారు రెండున్నర గంటలపాటు విచారించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసుకు ఇకపై తానే విచారిస్తానని ప్రకటించారు. నిందితులపై నిర్భయతోపాటు ఎస్సీ, ఎస్టీ, ఐటీ యూక్ట్లో కేసులు నమోదు చేశామన్నారు. విచారణకు స్పెషల్ టీం ఏర్పాటు చేశామన్నారు. మొదటి ఏ1ను అరెస్టు చేసి రిమాండ్ చేయడంతో పాటు మరో ఇద్దరు మైనర్లు కావడంతో వారిని కూడా జువైనల్కు తరలించామని తెలిపారు. నిందితులు అంజి, రాకేశ్లు మైనర్లనే విషయంపై వైద్య పరీక్షల ద్వారా నిందితుల వయస్సు నిర్ధారించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ఈ మేరకు మెడికల్ బోర్డుకు లేఖ రాశామన్నారు. బాధితురాలితోపాటు ఆమె స్నేహితురాలిని కూడా తానే విచారిస్తానన్నారు. సాధ్యమైనంత త్వరలోనే చార్జ్షీట్ దాఖలు చేయడంతోపాటు 2, 3 నెలల్లోనే నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల నిర్లక్ష్యముంటే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. బాధితురాలికి కౌన్సెలింగ్ నిర్వహించడంతోపాటు వెద్య సాయం అందిస్తామన్నారు. బాధితురాలిపై జరిగిన అత్యాచార వీడియో సర్క్యులేట్ కాకుండా చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు
గ్యాంగ్రే ప్ కేసును నేరుగా విచారిస్తా
Published Tue, Mar 1 2016 2:16 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement