ఇంటర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం | Sakshi
Sakshi News home page

ఇంటర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

Published Tue, May 12 2015 6:08 PM

ఇంటర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

వరంగల్: ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. బచ్చన్నపేట గ్రామంలో ఈ దారణం జరిగింది.

బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Advertisement
Advertisement