విలపించిన సూడాన్ దేశ ప్రతినిధి
గీసుకొండ : ‘దేవుడా.. మా దేశంలో గంగదేవి పల్లి లాంటి దేశం లేదెందుకు.. ఇలాంటి గ్రా మం మా దేశంలో ఉంటే బాగుండు.. మేం దుర్భర జీవితాలు అనుభవిస్తున్నాం.. మాలాంటి బాధలు ఎవరికీ రాకూడదు’.. అంటూ జాతీయ ఆదర్శ గ్రామం గంగదేవిపల్లిని సందర్శించిన సూడాన్ దేశ ప్రతినిధి ఇబ్రహీం కన్నీరు పెట్టుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్విగ్న వాతావరణం చోటుచేసుకుంది. మండలంలోని గంగదేవిపల్లిని పది దేశాల ప్రతినిధులు బుధవారం సందర్శించారు.
ఈ సందర్భంగా ఇక్కడి ప్రజలు సాధించిన విజయాలను తెలుసుకున్న ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. తమ దేశం లో ప్రజలు దుర్భర జీవితం గడుపుతున్నారని విలపించారు. ఆ తర్వాత ఆయనను సముదాయించారు. ఎన్ఐఆర్డీ ఆధ్వర్యంలో బాలవి కాస సాంఘిక సేవా సంస్థ కార్యకలాపాలను తెలుసుకోవడానికి వచ్చిన విదేశీ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో గ్రామాల పరిశీలనకు వచ్చారు.
ప్రజల భాగస్వామ్యంతో పలు కమిటీల ద్వారా చేపడుతున్న పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎరిత్రి, ఘనా, మార్కస్, మయన్మార్, సౌత్సూడాన్, సూడాన్, సిరియా, కజకిస్తాన్, టాంజానియా, జింబాంబ్వే దేశాల ప్రతినిధులతోపాటు ఎన్ఐఆర్డీ ప్రోగ్రాం డెరైక్టర్ పి.విజయ్కుమార్, బాలవికాస ప్రోగ్రాం మేనేజర్ ఎస్.సునీత, సర్పంచ్ ఇట్ల శాంతి, గ్రామాభివృద్ధి కమిటీ నాయకుడు కూసం రాజమౌళి, పంచాయతీ కార్యదర్శి విమల, పెండ్లి మల్లారెడ్డి, కూసం లింగయ్య, చల్ల మల్లయ్య, గోనె రాజయ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విదేశీ ప్రతినిధులు మొక్కలు నాటారు.
మాదేశంలో ఇలాంటి గ్రామం లేదెందుకు..?
Published Thu, Nov 20 2014 3:14 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఓటెత్తిన జనం!
వెనుదిరిగిన ఓటర్లు
సీపీ సుడిగాలి పర్యటన
ఓటేసిన ప్రముఖులు
● ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం ● ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ● జిల్లాలో 66.53శాతం ఓటింగ్ నమోదు ● అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తగ్గిన ఓటింగ్
లెక్కలేస్తున్న అభ్యర్థులు
సంతోషంగా ఉంది
ప్రశాంత వాతావరణంలో పోలింగ్
తొలిసారి ఓటేసిన యువత
ఓటేసిన ట్రాన్స్జెండర్లు
తప్పక చదవండి
- ప్రోటీన్ సప్లిమెంట్లను వినియోగించొద్దు! హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- హోర్డింగ్ కూలి 14 మంది మృతి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
- ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు.. నేడు అదనపు ట్రిప్పులు
- మీ పిల్లలను సరైన క్రమంలో తీర్చిదిద్దాలంటే ఇలా చేయండి!
- మళ్లీ హెడ్కోచ్గా రవిశాస్త్రి?
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- ‘గాజాపై అణు బాంబు వేయనివ్వండి’
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
Advertisement