తల్లి మందలించిదని బాలిక ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

తల్లి మందలించిదని బాలిక ఆత్మహత్య

Published Thu, Feb 25 2016 3:49 PM

Girl commits suicide

తల్లి మందలించిందని.. వంటిపై కిరోసిన్‌ పోసుకుని ఓ బాలిక ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా, పెద్ద కొత్తపల్లి  మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎల్లమ్మ వీధికి చెందిన శివమ్మ(14) అనే యువతి తల్లి మందలించడంతో మనస్తాపానికి లోనై ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement