వేములవాడ:: కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవ స్థానంలో పార్వతీ రాజరాజేశ్వరుల కల్యాణం ఆదివారం వైభవంగా జరిగింది. స్థానాచార్యులు గోపన్నగారి శంకరయ్య ఆధ్వర్యంలో 10.20 గంటలకు కల్యాణం నిర్వహించారు. వేములవాడ నగర పంచాయతీ పక్షాన చైర్పర్సన్ నామాల ఉమ స్వామివారికి పట్టువస్త్రాలు-తలంబ్రాలు సమర్పించారు. స్వామి వారికి రూ.101 కోట్లు కట్నం చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ రూ.101 కోట్లతో పార్వతీ అమ్మవారికి నగలు చేయిస్తామని వరుడి తరపు పెద్దలు ప్రకటించారు. అనంతరం రాత్రి పెద్దసేవపై ఊరేగించారు. కల్యాణోత్సవానికి లక్ష మందికిపైగా భక్తులు హాజరయ్యూరు. ఆలయం లోపల కల్యాణ వేడుక నిర్వహించడంతో చాలా మంది భక్తులు బయటే ఉండిపోయూరు. భక్తులు భారీగా తరలిరావడంతో వేడిమికి తట్టుకోలేక అనేకమంది సృహ తప్పి పడిపోయూరు. మంగళవారం రథోత్సవం నిర్వహించనున్నారు.
రాజన్న కట్నం రూ.101 కోట్లు
Published Sun, Mar 8 2015 11:25 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
Advertisement