'బ్యాంకులపై ప్రభుత్వం ఒత్తిడి పెంచాలి' | Sakshi
Sakshi News home page

'బ్యాంకులపై ప్రభుత్వం ఒత్తిడి పెంచాలి'

Published Mon, Nov 17 2014 2:52 PM

government should pressure on banks for loan waiver, says kodandaram

హైదరాబాద్:రైతులకు రుణమాఫీ అందజేసే అంశంలో బ్యాంకులపై ప్రభుత్వం ఒత్తిడి పెంచాలని ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. అవసరమైతే బ్యాంకర్లను ప్రశ్నించాలని.. ఎదిరించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం రైతు ఆత్మహత్యలకు సంబంధించి మీడియాతో మాట్లాడిన కోదండరామ్.. రైతులకు ప్రభుత్వాలే భరోసా కల్పించాలన్నారు. రైతు ఆత్మహత్యలపై కేంద్రానికి బాధ్యత లేదా?అని ప్రశ్నించారు.

Advertisement
Advertisement