'తప్పనిసరైతే ప్రత్యామ్నాయ మార్గాలు' | Sakshi
Sakshi News home page

'తప్పనిసరైతే ప్రత్యామ్నాయ మార్గాలు'

Published Fri, Dec 26 2014 7:00 PM

'తప్పనిసరైతే ప్రత్యామ్నాయ మార్గాలు' - Sakshi

హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో రహదారుల మూసివేత వ్యవహారంపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సైనికాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని సైనికాధికారులకు  గవర్నర్ సూచించారు. రహదారుల మూసివేత తప్పనిసరైతే ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని అన్నారు.  కంటోన్మెంట్ పరిధిలోని తొమ్మిది రూట్లలో వాహనాల రాకపోకలపై రక్షణాధికారులు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement