సాక్షి, హైదరాబాద్: సరోగసీ విధానంపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. రిటైర్డ్ జస్టిస్ గోపాల్ రెడ్డి నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తున్నట్టు వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ ఈ కమిటీకి కన్వీనర్గా వ్యవహరిం చనున్నారు. కమిటీలో సీసీఎంబీ మాజీ డైరెక్ట ర్ పుష్పా భార్గవ్, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ఎథికల్ కమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, రిటైర్డు గైనకాలజిస్టు బాలాంబ, సంతాన సాఫల్య నిపుణురాలు అనురాధ, పేట్లబురుజు ఆస్పత్రి వైద్యురాలు మాలతి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ సరోగసీకి సంబంధించిన అన్ని అంశాలను అధ్యయనం చేసి 30 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. సరోగసీ జరుపు తున్న ఆçస్పత్రులలోని సౌకర్యాలపై నివేదిక ఇచ్చేందుకు గాను వైద్యారోగ్య శాఖ కమిషనర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందాన్ని కూడా ప్రభుత్వం నియమించింది. అలాగే క్లినికల్ ట్రయల్స్పై కూడా అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు గాను మరో కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది.
సరోగసీపై నివేదిక కోసం కమిటీ
Published Thu, Jul 6 2017 3:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ ఫలాలు
పదేళ్ల మోదీ పాలన అవినీతిమయం
ఆరు గ్యారంటీల పేరుతో 420 అబద్ధాలు
పాలమూరు అభివృద్ధి కోసం ఓటేయండి
మోదీ హయాంలోనే దేశాభివృద్ధి
ఎంపీగా ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా
నేడు రాహుల్గాంధీ రాక
డీకే అరుణ గెలుపు కోసం కష్టపడాలి
ఎనిమిదేళ్లుగా నిర్లక్ష్యం..: మధుసూదన్రెడ్డి
95 నిమిషాల పాటు సీఎం రోడ్షో, కార్నర్ మీటింగ్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement