'టీఆర్ఎస్ సర్కార్ అరాచకాలకు పాల్పడుతోంది' | Sakshi
Sakshi News home page

'టీఆర్ఎస్ సర్కార్ అరాచకాలకు పాల్పడుతోంది'

Published Wed, Feb 18 2015 9:18 AM

gutta sukhendar reddy slams trs government

నల్లగొండ : టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని ఆయన బుధవారమిక్కడ మండిపడ్డారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని, తొమ్మిది నెలల కాలంలో ప్రభుత్వం చేసిందేమీ లేదని గుత్తా విమర్శించారు. ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చి  అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీలేదన్నారు.

 

Advertisement
Advertisement