జన్నారం(ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లాలోని గోదావరి పుష్కరఘాట్లలో గురువారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిర్మల్ మండలం సోన్ వద్ద ఉదయం 11 గంటలకల్లా నలబై వేల మంది స్నానాలు చేశారని యంత్రాంగం అంచనా వేసింది. జన్నారం మండలం బాదంపల్లి సమీపంలోని గోదావరి పుష్కర ఘాట్లో కూడా రద్దీ నెలకొంది. తెలంగాణ పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ పేర్వారం రాములు.. అలాగే, మంచిర్యాల జూనియర్ సివిల్ జడ్జి ఉపేందర్రావు, భైంసా జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్రావు, బోథ్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.రవీందర్ పుష్కర స్నానాలు చేశారు.
ఆదిలాబాద్లో కొనసాగుతున్న పుష్కర రద్దీ
Published Thu, Jul 23 2015 11:49 AM
Advertisement
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Ankita Basappa: ఒక్క మార్కూ వదల్లేదు!
వ్యవసాయం పండగ
అరాచకాల అసత్యమూర్తి
విద్యలో సరికొత్త విప్లవం
ఈ 5 ఏళ్ల లోనే ఇదంతా...
డబుల్ డిజిట్ పక్కా: అమిత్ షా
Lok Sabha Election 2024: త్రిముఖ ‘కురుక్షేత్రం’
15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
ప్రశాంత పోలింగ్కు పటిష్ట ఏర్పాట్లు
రామోజీ రూ.2 వేల కోట్లు అడిగారు
తప్పక చదవండి
- అరాచకాల అసత్యమూర్తి
- ఈ 5 ఏళ్ల లోనే ఇదంతా...
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
- Kishori Lal Sharma: నేను గెలిస్తే గాంధీలు గెలిచినట్లే
- ప్రజలకు రాహుల్గాంధీ క్షమాపణ చెప్పాలి
- నన్ను చంపాలని చూశారు.. ఇది చంద్రబాబు కుట్రే: ఆర్.కృష్ణయ్య
- Lok Sabha Election 2024: జేడీయూ వర్సెస్ జేడీయూ!
- Lok Sabha Election 2024: నువ్వా నేనా?!
- Lok Sabha Election 2024: ఎలక్షన్ టూరిజం జోరు!
Advertisement