వరంగల్ క్రైం/ఏటూరునాగారం : వరంగల్కు ఆనుకుని ఉన్న నల్గొండలో ఉగ్రవాదుల ఎన్కౌంటర్ల నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యూరు. జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. తనిఖీలు, సోదాలు ముమ్మరం చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. జానకీపురం ఘటనలో ఇద్దరు ముష్కరులు హతమయ్యూక మూడో తీవ్రవాది వరంగల్ జిల్లాలోకి ప్రవేశించాడనే సమాచారంతో పోలీసు శాఖ గట్టి నిఘా ఏర్పాటు చేసింది. తాజాగా మంగళవారం ఐదుగురు తీవ్రవాదులు ఎన్కౌంటర్ కావడంతో జిల్లా వ్యాప్తంగా బందోబస్తు పటిష్టం చేసింది. ఏజెన్సీ ప్రాంతాలైన ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట పోలీసులు డేగకళ్లతో పహారా కాస్తున్నారు. ఐటీడీఏ ఎదుట ప్రధాన రహదారి, తుపాకులగూడెం, వరంగల్, కమలాపురం వైపు వెళ్లే ప్రధాన రహదారుల్లో పోలీసులు నాకా బంధీ నిర్వహించారు. ఈనెల 8న ఐటీడీఏ పాలకమండలి సమావేశానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చే అవకాశం ఉండడంతో తనిఖీలు ముమ్మరం చేశారు. కార్యాలయం చుట్టూ సీఆర్పీఎఫ్, సివిల్, స్పెషల్ పార్టీ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
హై అలర్ట్
Published Wed, Apr 8 2015 4:03 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement