సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి ఎ.సంతోష్ రెడ్డి డిప్యుటేషన్ను పొడిగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను ఉమ్మడి హైకోర్టు తిరస్కరించింది. న్యాయశాఖ కార్యదర్శి మూడేళ్లు మాత్రమే డిప్యుటేషన్పై పనిచేయాల్సి ఉందని, అంతకుమించి కొనసాగితే నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని హైకోర్టు తేల్చి చెప్పింది. నిబంధనల ఉల్లంఘనకు అంగీకరించేది లేదని స్పష్టం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తిరిగి న్యాయాధికారిగా విధుల్లో చేరాలని సంతోష్రెడ్డిని ఆదేశించింది.
గురువారంతో డిప్యుటేషన్ పూర్తయిన నేపథ్యంలో హైకోర్టు ఆయనకు మియాపూర్ 15వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా పోస్టింగ్ ఇచ్చింది. డిప్యుటేషన్ గడువు ముగిసిన వెంటనే విధుల్లో చేరాలని తేల్చి చెప్పింది. 2014 జూన్ 2న సంతోష్రెడ్డి న్యాయశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ‘సుజల స్రవంతి కమిటీ’లో రామాంజనేయులు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ప్రాణహిత సుజల స్రవంతికి సంబంధించిన అంశాలపై అధ్యయన కమిటీలో న్యాయ శాఖ సంయుక్త కార్యదర్శి బి.రామాంజనేయులకు స్థానం కల్పిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
సంతోష్రెడ్డి డిప్యుటేషన్ పొడిగింపునకు హైకోర్టు నో
Published Fri, Jun 16 2017 1:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement