సాక్షి, ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ఉద్యాన వర్సిటీని జిల్లాలోని అశ్వారావుపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. సాధారణ బడ్జెట్పై చర్చ సందర్భంగా గురువారం లోక్సభలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని పలు కీలకాంశాలను కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. కేంద్రం గతంలో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో నెలకోల్పనున్న ఉద్యాన వర్సిటీని గిరిజన జనాభా అధికంగా ఉన్న వెనుకబడిన అశ్వారావుపేటలో ఏర్పాటు చేయాలని కోరారు.
గతంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగానే జిల్లాలోని ధన్బాద్లో జాతీయ స్థాయి మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ అది కార్యరూపం దాల్చలేదన్నారు. వెంటనే ఆ దిశలో ఎన్డీయే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. అదే విధంగా బయ్యారంలో ఏర్పాటు చేయనున్న ఉక్కుపరిశ్రమతో పాటు 4000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుపై సెయిల్, ఎన్టీపీసీకి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు.
స్మార్ట్సిటీల పేరిట దేశంలో అభివృద్ధి చేయనున్న పట్టణాల జాబితాలో ఖమ్మం, కొత్తగూడెంను చేర్చాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు ముంపు కింద జిల్లా నుంచి బలవంతంగా ఆంధ్రప్రదేశ్లో కలుపుతున్న ఏడు మండలాల గిరిజనుల సంక్షేమం, పునరావాసం కోసం కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని కోరారు. తెలంగాణ ప్రాంత ప్రతినిధిగా తెలంగాణకు ప్రత్యేక ప్రతిపత్తి, పన్ను మినహాయింపు, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు గురించి పొంగులేటి తన ప్రసంగంలో ప్రస్తావించారు.
ఉద్యాన వర్శిటీని జిల్లాలోనే ఏర్పాటు చేయాలి
Published Fri, Jul 18 2014 2:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్
కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ
ఒక్క ఓటుతో ఏముందిలే అనుకుంటున్నారా..?
వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!
Lok Sabha Polls: మూడో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
క్రేజీ కాంబో.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన అనుపమ
ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!
ఇకపై రైలులో చార్ధామ్ యాత్ర!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- నరేష్ గోయెల్కు బెయిల్ మంజూరు.. ఏం జరిగిందంటే..
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement