♦ స్టీఫెన్కు రేవంత్ ఇవ్వజూపిన మొత్తంపై అధికారుల అంచనా
♦ అవి ఏ ఖాతా నుంచి వచ్చాయో ఆరా తీస్తున్న ఏసీబీ
♦ ఐటీ శాఖతో కలసి దర్యాప్తు
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ తన దర్యాప్తును వేగవంతం చేసింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రేవంత్రెడ్డి స్వయంగా అందజేసిన రూ. 50 లక్షల మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నోట్ల కట్టలపై ఉన్న బ్యాంకు స్లిప్పులు, డినామినేషన్ల ప్రకారం ఏ బ్యాంకు నుంచి అంత మొత్తాన్ని డ్రా చేశారనే అంశంపై ప్రత్యేకంగా ఓ బృందం దర్యాప్తు చేస్తోంది.
సీజ్ చేసిన రూ. 50 లక్షల మొత్తాన్ని స్వాధీనం చేయాలని ఐటీ శాఖ కోరినా, ఇప్పటికీ ఏసీబీ కస్టడీలోనే ఆ మొత్తాన్ని ఉంచి ఏయే బ్యాంకుల నుంచి వచ్చిందో తెలుసుకునే పనిలో ఉన్నారు. ఐటీ శాఖ సహకారంతో ఏసీబీ రూ.50 లక్షల ఆపరేషన్ సాగిస్తున్నట్లు తెలిసింది. బ్యాంకుల నుంచి రెండు మూడు విడతలుగా ఒకేసారి లక్షల మొత్తంలో డ్రా చేస్తే తప్ప రూ. 50 లక్షలను తీసుకురాలేరని, ఏ బ్యాంకు నుంచి డబ్బు వచ్చిందో తేలితే డిపాజిటర్ల వివరాలను బట్టి ఖాతాల లెక్కలు కూడా తెలుస్తాయని అధికారులు యోచించి తదనుగుణంగా ముందుకు సాగుతున్నారు.
నిందితులుగా ఉన్న రేవంత్రెడ్డి, సెబాస్టియన్ హారీ, ఉదయ్సింహల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ కాల్ రికార్డులను బట్టి కూడా డబ్బు కట్టల వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా ప్రాథమిక విచారణ జరిపితే ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒకరిద్దరు బడా వ్యక్తుల నుంచే పెద్ద మొత్తంలో డ్రా అయినట్లు తేలిందని సమాచారం. తెలుగుదేశం పార్టీతో అనుబంధంగా ఉండే ఓ సినీ నిర్మాత, ఏపీకి చెందిన ఓ మంత్రికి సంబంధించిన వ్యక్తుల ఖాతాల నుంచే కాకుండా హవాలా పద్ధతిలో వచ్చిన మొత్తం కూడా ఈ నోట్ల కట్టల్లో ఉందని సమాచారం.
ఆ 50 లక్షలు’ ఏపీ సొమ్మే!
Published Wed, Jun 3 2015 1:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement