ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం | Sakshi
Sakshi News home page

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Published Sat, May 14 2016 4:45 PM

Inter student attempts suicide

మెట్‌పల్లి (కరీంనగర్ జిల్లా) :  మెట్‌పల్లిలో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. చైతన్యనగర్‌లో ఉండే ఉడుత భవాని (16) శనివారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. వెంటనే కటుంబ సభ్యులు మంటలను ఆర్పి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఇంటర్‌లో మార్కులు తక్కువ వచ్చాయని ఈ పనికి పాల్పడినట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement