గవర్నర్, సీఎం మహాశివరాత్రి శుభాకాంక్షలు | Sakshi
Sakshi News home page

గవర్నర్, సీఎం మహాశివరాత్రి శుభాకాంక్షలు

Published Mon, Mar 4 2019 3:10 AM

KCR And Governor Narasimhan Greets People On Maha Shivratri - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల మధ్య ప్రేమ, సౌభ్రాతృత్వం, సోదరభావం పెంపొం దించాలని ఈ శుభ సందర్భంగా గవర్నర్‌ ఆకాం క్షించారు. ఎంతో నిష్టతో కోట్లాది మంది శివుడి భక్తులు మహాశివరాత్రి రోజున ప్రార్థనలు చేస్తా రని తెలిపారు. రాష్ట్రం శ్రేయస్సుతో, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని శివుణ్ని ప్రార్థిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.

Advertisement
Advertisement