హైదరాబాద్: పేద రోగులపై అధికభారం పడకుండా వైద్య సేవలు అందించాలని ఈ రోజు తనను కలిసిన వైద్య బృందాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కోరారు. డాక్టర్ సోమరాజు, డాక్టర్ కృష్ణారెడ్డి తదితర ప్రముఖ వైద్యుల బృందం సీఎం కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ను హెల్త్ హబ్గా మార్చాలని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు సంయుక్తంగా మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
స్టెంట్ సహా ముఖ్యమైన వైద్య పరికరాలు తెలంగాణలోనే తయారు చేసుకునేలా ఎదగాలని అన్నారు. నిష్టాతులైన వైద్యులతో ఆరోగ్య సలహా మండలిని ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పారు.
వైద్య ఆరోగ్యంపై కేసీఆర్ ఆలోచనలు
Published Tue, Apr 21 2015 4:58 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- బుల్ బ్యాక్ ర్యాలీ
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- ఇంటికి 100 మీటర్ల దూరంలో.. 26 ఏళ్ల పాటు చెరలో
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- బీపీతో హార్ట్ఎటాక్
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
- మీ దగ్గర ఏదైనా సమాచారం ఉందా?
Advertisement