హన్మకొండ : హన్మకొండలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి మంగళవారం మద్యం మద్యంతో అభిషేకం చేశా రు. అభిషేకం చేసిన టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మేడారపు సుదాకర్, విద్యార్థి నాయకులను సుబేదారి పోలీసు లు అదుపులోకి తీసుకొన్నారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడారు. చీప్ లిక్కర్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించే వరకు టీఎ ఎన్ఎస్ఎఫ్ పోరాటం చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాంబాబు, నగర కన్వీనర్ తక్కల్లపల్లి రాజు, ప్రధాన కార్యదర్శి లింగాల మధు. నాయకులు దొగ్గెల కుమారస్వామి, ముట్టె కిరణ్, ఎడ్ల అనిల్, కోడెల సాయిరాం తదితరులున్నారు.
చీప్ లిక్కర్ బాటిళ్ల దండ..
వరంగల్ చౌరస్తా : వరంగల్ స్టేషన్ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద మాజీ శాఫ్ డెరైక్టర్, కాంగ్రెస్ నాయకుడు రాజనాల శ్రీహరి ఆధ్వర్యంలో మహిళలతో కలిసి సీయం కేసీఆర్ చిత్ర పటానికి చీప్ లిక్కర్ బాటిళ్లను దండగా వేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లిక్కర్ మద్యం విధానాన్ని విడనాడలని, లేనియెడల ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ మహిళా విభాగం నాయకురాళ్లు జన్ను ప్రమీల, జన్ను పుష్పా,లక్ష్మి, విజయ,నాయకులు గోరేమియా, జహీర్ ఖాన్, అలగోజు రమేష్, బాలరాజు, రాజు తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ చిత్రపటానికి మద్యంతో అభిషేకం
Published Wed, Aug 26 2015 2:39 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement