'రైతునని చెప్పుకొనే అర్హత కేసీఆర్కు లేదు' | Sakshi
Sakshi News home page

'రైతునని చెప్పుకొనే అర్హత కేసీఆర్కు లేదు'

Published Mon, Sep 14 2015 5:19 PM

'రైతునని చెప్పుకొనే అర్హత కేసీఆర్కు లేదు' - Sakshi

హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలు వదిలి సీఎం కేసీఆర్ చైనాలో విహారయాత్రలు చేస్తున్నారని బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి మండిపడ్డారు. కరువు మండలాలను ప్రకటించి ఉంటే కేంద్రం నుంచి సాయం వచ్చేదని, టీఆర్ఎస్ రైతుల ఆత్మహత్యలపై డ్రామా ఆడుతొందన్నారు. ఫాంహౌస్ ముందు.. వెనక ఆత్మహత్యలు జరుగుతున్నా పట్టించుకోని సీఎంకు రైతునని చెప్పుకొనే అర్హతలేదన్నారు.

Advertisement
Advertisement