► మంచం పట్టిన నా తండ్రిని ఆదుకోండి
► మంత్రి కేటీఆర్కు దుబాయ్ వలస కార్మికుడి లేఖ
ఎల్లారెడ్డిపేట : మంచం పట్టిన తండ్రి... పెరుగుతున్న అప్పులు.. గల్ఫ్లో చాలీచాలని జీతంతో ఓ కుటుంబం దుర్భర జీవితాన్ని గడుపుతోంది. పూట గడవడం కష్టమైన పరిస్థితుల్లో తండ్రికి వైద్యం అందించడం, కుటుంబాన్ని పోషించుకునే దారికోసం ఆ యువకుడు దిక్కులు చూస్తున్నాడు. తమను కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ గల్ఫ్ నుంచి మంత్రి కేటీఆర్కు లేఖ రాశాడు. వివరాలివీ...
ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ పరిధిలోని అగ్రహారానికి చెందిన మామిండ్ల రామస్వామి స్వగ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసేవాడు. చాలీచాలని జీతంతో కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా మారడంతో అప్పు చేసి ఐదేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. ఇక్కడ ఆయన తండ్రి రాములు అనారోగ్యంతో మంచంపట్టాడు.
రూ.7లక్షలు అప్పులు చేసి వివిధ ఆస్పత్రుల్లో వైద్యం అందించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. తండ్రి వైద్య కోసం రూ.7 లక్షల వరకు అప్పులు కాగా నెలకు రూ.2 చొప్పున వడ్డీ చెల్లిస్తున్నట్లు రామస్వామి లేఖలో పేర్కొన్నాడు. తన కుటుంబ పరిస్థితిపై మంత్రి కేటీఆర్ స్పందించి ప్రభుత్వపరంగా ఆదుకోవాలని లేఖలో వేడుకున్నాడు. రామస్వామి కుటుంబ పరిస్థితిపై దాతలు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది.
మంత్రివర్యా.. కరుణించండి
Published Thu, Mar 24 2016 3:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్ఐ హత్య
హీరోగా జబర్దస్త్ కమెడియన్.. ఆసక్తిగా ట్రైలర్!
‘రాహుల్ గాంధీపై పాక్ ప్రేమ ఆందోళన కలిగించింది’
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
కొత్త పగటివేషగాడు వచ్చాడు
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
మహిళల టీ20 వరల్డ్కప్ 2024: అక్టోబర్ 6న భారత్-పాక్ మ్యాచ్
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
తప్పక చదవండి
- కొత్త పగటివేషగాడు వచ్చాడు
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement