స్నేహితురాలు.. ఘరానా చోరీ | Sakshi
Sakshi News home page

స్నేహితురాలు.. ఘరానా చోరీ

Published Fri, Feb 13 2015 1:28 AM

lady theft gold and items in her friend home

హైదరాబాద్ సిటీ: కొంతకాలంగా తనతో పాటు కలిసి ఉంటున్న స్నేహితురాలిని నమ్మి సొంత ఊరుకు వెళితే,  స్నేహితురాలు రూ.లక్షల విలువైన వస్తువులతో ఉడాయించిన సంఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. గురువారం ఆల్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజస్తాన్‌కు చెందిన దేవికాశర్మ తల్లిదండ్రులు చనిపోవడంతో 2 సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి ఝాన్సీ బజార్‌లో బ్యూటీపార్లర్ నడుపుతోంది. అయితే పూనేకు చెందిన హాస్మాఖాన్ బ్యూటీపార్లర్‌కు వచ్చేది. ఇద్దరి మధ్య స్నేహం పెరిగి 2 సంవత్సరాలుగా రాజేంద్రనగర్‌లో వ్యభిచార గృహం నడిపిన కేసులో జైలుకు వెళ్లి వచ్చారు. వీరిద్దరు బ్యూటీ పార్లర్ నడిపే యువతి సొంత ఊరుకు వెళ్లగా రూ.6 లక్షల ఖరీదైన బంగారం, ఇంట్లోని సామాగ్రితో పాటు మరో స్నేహితురాలు ఉడాయించింది.
 

Advertisement
Advertisement