నల్గొండ: చిన్నారులకు స్వేచ్ఛ కరువైపోయింది. వారి జీవితాలతో ఇటు తల్లిదండ్రులు, అటు ఉపాధ్యాయులు ఆడుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా వారిని వేధిస్తున్నారు. వారి స్వేచ్ఛని హరిస్తున్నారు. వారు ఏం కోరుకుంటున్నారో ఆలోచించడంలేదు. వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించడంలేదు. చదువు పేరుతో వారిని నానా హింసలకు గురి చేస్తున్నారు. వారిపట్ల కొందరు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో వేములపల్లి గ్రామంలో మదర్సా నిర్వాహకులు విద్యార్థులకు ఏకంగా సంకెల్లువేసి బంధించారు. ముగ్గురు విద్యార్థుల కాళ్లను ఇనుప గొలుసులతో కట్టివేసి, తాళాలు వేసి బంధించారు.
ఈ బాధ భరించలేక విద్యార్థులు ఇమ్రాన్, జమాల్, ఇంఫాల్ ముగ్గురూ మదర్సా నుంచి శనివారం రాత్రి పారిపోయారు. మిర్యాలగూడెం సమీపంలో ఒక పొలంలో ఉన్న రేకుల షెడ్డులో తలదాచుకున్నారు. తెల్లవారుజామున పొలానికి వెళ్లిన రైతు వారిని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే అక్కడకు వెళ్లి, వారిని తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.
చివరకు ఆ తల్లిదండ్రలు చెప్పింది ఏమిటంటే, తమ పిల్లు పారిపోకుండా తామే నిర్బంధించమన్నట్లు తెలిపారు.
**
విద్యార్థులకు సంకెళ్లు:మదర్సా నిర్వాహకుల నిర్వాకం!
Published Sun, Nov 2 2014 2:50 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
Lok sabha elections 2024: బారామతి నుంచి మెయిన్పురి దాకా...హోరాహోరీ
బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దే..: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement