చెరువులో పడి వ్యక్తి దుర్మరణం | Sakshi
Sakshi News home page

చెరువులో పడి వ్యక్తి దుర్మరణం

Published Thu, Feb 5 2015 7:03 PM

man died in a pond

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. మృతున్ని దమ్మపేట మండలం నాచారం గ్రామానికి చెందిన పశువుల కాపరి రాఘవులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
(సత్తుపల్లి)

Advertisement
Advertisement