సెల్ చార్జింగ్ పెడుతూ వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

సెల్ చార్జింగ్ పెడుతూ వ్యక్తి మృతి

Published Mon, Dec 8 2014 12:18 AM

Man dies from electrocution while charging his cell phone

గంభీరావుపేట: కరీంనగర్ జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేటలో సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ కరెంట్‌షాక్‌తో ఓ కూలీ మృతి చెందాడు. మహారాష్ట్రకు చెందిన సూర్యవంశ రాందాస్(35) కోళ్లఫారంలో పని చేస్తున్నాడు. ఆదివారం ఉదయం ఫారంలోనే సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా షాక్ కొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు.

Advertisement
Advertisement