లారీ ఢీకొని వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని వ్యక్తి మృతి

Published Wed, Sep 23 2015 4:03 PM

man dies of lorry accident

మందమర్రి: ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలంలోని పాతబస్టాండ్ సమీపంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని బెల్లంపల్లి నుంచి వస్తున్న లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మందమర్రి పట్టణ యాదవ సంఘం అధ్యక్షుడు అల్లంల పౌల్ యాదవ్ (35) అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement