మెదక్: టీఆర్ఎస్ దొరల పార్టీ, కుటుంబ పార్టీ అని ఎమ్ఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణమాదిగ అభివర్ణించారు. మెదక్ లోక్సభ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రచారం కోసం వచ్చిన ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ డిప్యూటీ సీఎం రాజయ్యను కేసీఆర్ అవమానించారని ఆరోపించారు. అందుకు నిరసనగా రేపటి నుంచి 10 రోజులపాటు నిరసనలు చేపడుతున్నట్లు మందకృష్ణ మాదిగ ప్రకటించారు.
'టీఆర్ఎస్ ... దొరల పార్టీ'
Published Thu, Sep 11 2014 11:01 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
Advertisement