ఆర్మూర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం కారణంగా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయని పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార చంద్రమోహన్ విమర్శించారు. శనివారం పట్టణంలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ప్రజలకు రంగుల ప్రపంచం చూపించి, మాయ మాటలు చెప్పాడని విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కుతున్నాడని అన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో విద్యుత్ కోతలతో పంట పొలాలు బీళ్లు వారుతూ పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. వృద్ధాప్యంలో ఆసరాగా ఉండే పింఛన్ రాకపోవడంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు హఠాన్మరణాలకు గురవుతున్నారన్నారు. దీంతో గ్రామాల్లోని ప్రతీ ఇంట్లో విషాద ఛాయలే ఉన్నాయన్నారు.
టీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి ఇళ్లకు వెళ్లి ధైర్యం చెప్పే పరిస్థితి కూడా లేదన్నారు. ఆరు నెలల టీఆర్ఎస్ పాలనలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతులు, పింఛన్ దారులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ అంశాలపై విచారణ జరపడానికి నియమించిన త్రిసభ్య కమిటీ అతీ గతీ లేకుండా పోయిందన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబాలకు రూ. ఐదు లక్షల నష్ట పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
9న అంకాపూర్లో వేడుకలు..
ఈ నెల 9న ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదినంతో పాటు అదే రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని ప్రకటించిన సందర్భంగా ఆర్మూర్ మండలంలోని అంకాపూర్లో భారీ ఎత్తున వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
గ్రామాల్లో విషాద ఛాయలకు సర్కారే కారణం!
Published Sun, Dec 7 2014 3:05 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement