హైదరాబాద్: గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాన్నే టిఆర్ఎస్ సర్కార్ అనుసరించడం దౌర్భాగ్యమని ఎబీవీపీ తెలంగాణ అధ్యక్షుడు మాసాని బాబురావు అన్నారు. నిజాం పరిపాలనలో ఉన్న కొన్ని జిల్లాలు కర్ణాటక, మహారాష్ట్రలో కలిశాయని.. ఇప్పుడు అక్కడి ప్రభుత్వాలు విమోచన దినాన్ని అధికారికంగా జరుపుతున్నాయని అన్నారు.
కానీ తెలంగాణాలో ఏర్పడిన ప్రస్తుత ప్రభుత్వం మాత్రం కొత్త భాష్యం చెబుతుందని అన్నారు. విమోచనం కాదు విలీనం అని కోట్లాది మంది తెలంగాణవాదుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు.
'కొత్త భాష్యం చెబుతున్న టీఆర్ఎస్ సర్కారు'
Published Fri, Sep 19 2014 6:19 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement